schedule Wednesday, August 26, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో

calendar_today February 20, 2025
person meenewstelugu
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో

⏩::ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంచార్జ్ గార్లపాటి జితేందర్ కుమార్ 

   

మోతే:: మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 20::మోతే మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మోతే మండల పార్టీ అధ్యక్షులు భూక్య శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది, వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధిక మెజార్టీతో గెలవాలని ఎమ్మెల్సీ ఓటర్స్ కు తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గార్లపాటి జీతేందర్ కుమార్, కోదాడ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఇన్చార్జి బొలిశెట్టి కృష్ణయ్య, కోదాడ అసెంబ్లీ కన్వినర్ కనగాల నారాయణ, బిజెపి రాష్ట్ర నాయకులు సులోచన భారతీయ జనతా పార్టీ మోతే మండల అధ్యక్షులు బుక్య శంకర్ నాయక్, మాజీ అధ్యక్షులు బానోత్ శ్రీను నాయక్, రంగనాయక్, నాగ వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, మైనంపాటి శ్రీనివాస్ రెడ్డి, కొడిశ వెంకన్న, బొత్త వెంకటేశ్వర్లు, సైదా నాయక్, రామచంద్రయ్య, కృష్ణమూర్తి పెద్దలు తదితరులు పాల్గొన్నారు